WELCOME

Wednesday, September 23, 2009

తపాలా వుద్యోగుల నిరవధిక సమ్మే

07-10-2009 నుండి

21-09-2009 న సమావేశమైన జే.సి.ఏ

ఇప్పటివరకు జి.డి.ఎస్ పే కమిటీ అమలుపై

ఏర్పడిన పరిణామాలన్నీటిని సమీక్షించి

ప్రభుత్వమూ, తపాలా శాఖ జి.డి.ఎస్ ల పట్ల

చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ

7-10-2009 నుండి నిరవధిక సమ్మె

చేపడుతున్నట్లు నిర్ణయించ బడినది.

డిమాండ్లు :

1. యూనియన్లు ప్రతిపాదించిన అంశాలతో జి.డి.ఎస్ పే కమిటీ ని వెంటనే ఆమోదించి అమలు పరచాలి.

2. వివక్షత లేకుండా జి.డి.ఎస్ లకు కూడా రూ.3500/- సీలింగ్ తో బోనస్ చెల్లించాలి.

కేంద్ర సంఘాల, సర్కిల్ సంఘాలు జే.సి.ఏ ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమానికి తగిన సన్నాహములు ప్రారంభించ వలసినదిగా కోరడమైనది

No comments: