శ్రీ గోపీనాథ్ కమిటీ (గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ కమిటీ) నివేదిక
తపాలా శాఖకు అందజేయబడినట్లు 22వ తేదిన తెలియజేయబడినది.
నివేదిక నందలి సిఫారసులు / అంశాలు, వివరాలు అధికారికంగా తెలియరాలేదు.
నివేదిక కాపి / వివరాలకొరకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర సంఘ సమాచారం.
ప్రస్తుతానికి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు.
సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే అందరికి తెలియజేయబడును.
సాధ్యమైనంత త్వరగా సిఫారసులు అమలు చేయుటకు కేంద్ర సంఘం ప్రయత్నిస్తున్నది.
No comments:
Post a Comment